శ్రీసత్యసాయి జిల్లా, కదిరి డివిజన్ ఈనాడు దినపత్రిక పాత్రికేయులైనటువంటి చలపతి మరియు కదిరి పట్టణ పాత్రికేయుడైనటువంటి రమణ లు చాకిరేవులో రజకులు చెడ్డి, బనియన్ తో ఉస్సు... ఉస్సు ... అని బట్టలు ఉత్కినట్టు వసూళ్లకు పాల్పడుతున్నారు. శ్రీరామచంద్రున్ని రజకుడు అడవికి పంపినట్టు, చలపతి, రమణ అనే ఇద్దరు రజకులు కలసి బినామీ పేరుతో ఆమడగూరు మండలానికి చెందిన వ్యక్తి తో పేపర్ నడిపిస్తూ, అతనితోనే ఈనాడు పేరుతో బినామీ పేరుతో వసూళ్లకు పాల్పడుతూ, ఈనాడు దినపత్రికను తాకట్టు పెట్టారు అని ఇంకా పత్రికా యాజమాన్యం గమనించలేదు అంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో వార్తలను సేకరించి పత్రికలో ప్రచురించడానికి సమయంలేని పాత్రికేయులను సిఫారసుతో నియమించుకొని చోద్యం చూస్తూ ఈనాడు యాజమాన్యం కాలయాపన చేస్తున్నది అనిచెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చలపతికి తన బినామీ పత్రికకు వార్తలను సేకరించడంలో ఉన్న మక్కువ ప్రముఖ దినపత్రికలో వార్తను రాయాలి అనే ఆలోచన పూర్తిగా ఆవిరైంది. దీనికి గల కారణం దాదాపుగా 20 సంవస్త్సరాల అనుభవం, రాష్ట్రస్థాయిలో ఈనాడు సిబ్బందితో ఉన్న పరిచయాలు ఉన్న వ్యక్తిని నావి ఎవ్వడు పీకలేడు అనే పంథాలో పత్రికా విలువలను తాకట్టు పెట్టి, అధికార పార్టీ కి అమ్ముడు పోయి, ఎంచక్కా ప్రశాంతంగా పంఖా క్రింద సేద తీర్చు కొంటూ వసూళ్ల వేటలో దండుకుంటున్న పరిస్థితి.
కనీస విలువలు కలిగి ఉంటే ఈనాడు పత్రికా యాజమాన్యం క్షున్నంగా పరిశీలించి మార్చ్ నెలలో కొన్ని వార్తలు ఇతర పత్రికలలో వచ్చినటువంటు వార్తను ఆధారాలతో మీ దృష్టికి తీసుకొచ్చాం. ఇదే వార్తను ఈనాడు పత్రికలో ఎందుకు ప్రచురించలేదు. దీనికి గల కారణాలేంటి విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చండి.
అంటే చలపతి అధికార పార్టీ కి అమ్ముడు పోయి, అధికార పార్టీ నాయకులూ మహిళలపై దాడులు చేసినా, మహిళలను అవమానపరచిన, మహిళలపై అఘాయిత్తలకు పాల్పడిన చలపతి వార్తను రాయడు కారణం కావలసినంత తెచ్చు కున్నాడు కాబట్టి. సున్నపుగుట్ట తాండాలో ప్రభుత్వ పాఠశాలను అమ్ముకున్నా కూడా వార్తను రాయడు ఎందుకంటే అక్కడ పనిచేసే పంతులమ్మ ఈయనగారి కి ఉంపుడుగత్తె కాబట్టి. ఎవరంటే అన్నపూర్ణను ఉంచుకున్నాడు కదా కుమ్మరసానిరామాంజినేయులు అలియాస్ రెక్కమానురామాంజినేయులు కు సొంత తమదైనటువంటి కుమ్మరసాని సుధాకర్ యాదవ్ అలియాస్ రెక్కమాను సుధాకర్ యాదవ్ భార్య అనిత. సుధాకర్ యాదవ్ స్వయానా చలపతికి బిజినెస్ పార్టనర్. మరియు సుధాకర్ యాదవ్ అన్నగారైనటువంటి రామాంజినేయులు యాదవ్ ఇతనికి వసూల్ చేయించి ఇవ్వడానికి బ్రోకర్. కదిరి కేజీబీవీ కి కూతవేటు దూరంలో వున్నా సున్నపుగుట్ట తాండా ప్రభుత్వపాఠశాలలో వస్తువులు అమ్ముకొంటుండగా పట్టుబడితే వార్త రాయకపోవడం ఏంటండీ. అంతే కాకుండా సున్నపుగుట్ట తాండాలో చలపతి కి నాటు సారా పార్టునేర్లు కూడా వున్నారు. కాబట్టి ఈనాడు యాజమాన్యం విషయాన్ని క్షున్నంగా గమనించాలి. తీరు మారని చెడ్డీబ్రదర్స్, దృష్టి సారించలేని ఈనాడు పత్రికా యాజమాన్యం, ఈనాడు దినపత్రికకు చివరకు మిగులుతున్న అపకీర్తి.
కాబట్టి ఇటువంటి పత్రికా విలేకరులను ఈనాడు పత్రికా యాజమాన్యం తొలగించాలని మనవి.
ధన్యవాదాలు.
ఇట్లు,
కదిరి నియోజకవర్గ పాఠకుని.
Was this information helpful? |
Post your Comment