చాలామంది ప్రయాణికులు అనంతపురం నుంచి గుత్తి కి రావడానికి అనంతపురం డీపోలో సాయంత్రం 7 గంటల తరువాత ఇబ్బంది పడుతున్నారు అధికారుల దృష్టికి ఈరోజు నేను తెలుపుతాను . అనంతపుర్ నుండి హైదరాబాద్ కి వెళ్లే బస్సులు అన్నీ గుత్తి లో ఆగడం లేదు. గుత్తి లో కి రాకుండా డైరెక్ట్ గా హైవే లో వెళ్తున్నారు. బైపాస్ మీద వెళ్లే బస్సులు ఊరిలోకి రాకుండా పోవడానికి కారణం ఏమిటి? మునుపు బస్సులన్నీ ఊర్లోకి వచ్చి వెళ్ళేవి మనం అనుకున్నది ఏదైనా సాధించగలం కనుక ప్రజల యొక్క సౌకర్యార్థం కోసం .అనంతపురం నుంచి వచ్చే బస్సులు పామిడి గుత్తి ప్యాపిలి డోన్ వెల్దుర్తి ఆప వలెను .కర్నూలు నుండి వెళ్లే బస్సులు వెల్దుర్తి డోను ప్యాపిలి గుత్తి పామిడి రాత్రి పగలు వేళలో ఊరిలో కి వెళ్లి ఆర్ టి సి బస్టాండ్ లో ఆప వలెను .మరి ప్రభుత్వము ఆర్.టి.సి బస్టాండ్ లను ఎందుకు నిర్మించారు .ఈ బస్సు డ్రైవర్లు నన్ను వ్యంగ్యంగా మాట్లాడారు, ఒక బస్సు డ్రైవరు ఫోటోలు సీఎం కు పంపు అని మదనపల్లె బస్సు డ్రైవరు చెప్పాడు, ఇంకొక డ్రైవరు మేము ఊరంతా తిరిగి పో లేము అని చెప్పాడు, ఇంకొక డ్రైవరు బైపాస్ లో కి వెహికల్ తెచ్చుకోండి బస్సు ఆపు తాము అన్నారు రు, ఇంకొకరు ఎవరికి చెపుతా వో చెప్పుకో పో అన్నారు. మిగిత బస్సు డ్రైవర్లు ఆగవు అని చెప్పారు వీరి పై ఏమి చర్యలు తీసుకొంటా రొ నా కు లిఖిత పూర్వకముగా సమాధానము పంప గలరు అని ఆశిస్తున్నాను.
నాకు MD గారి అడ్రస్సు పంపగలరు. Was this information helpful? |
Post your Comment