విషయం: కొత్త మల్లంపేట గ్రామ సచివాలయం ఆనుకొని ఉన్నటువంటి స్థలములో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి మంత్రివర్యులు కొణతాల రామకృష్ణ గారు శంకుస్థాపన చేయడం జరిగినది “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థత్త ఇందిరమ్మ పథకం[protected] తేదీ:28.09.2007” గత 40 సంవత్సరాల నుండి పోరంబోకు గవర్నమెంట్ భూమిని కొంతమంది ప్రజాప్రతినిధులు 02.12.2023 భూమిని కబ్జా చేసేసారు,
గొలుగొండ ఎమ్మార్వో గారికి, సెక్రటరీ గారికి, విఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగినది వారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు Was this information helpful? |
Post your Comment