Address: | ANANTHAPURAM DISTRICT |
గౌరవ ఈనాడు దినపత్రిక యాజమాన్యానికి ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నుండి మేము చేయు ఫిర్యాదు వినతి ఏమనగా,
కదిరి నియోజకవర్గం ఈనాడు దినపత్రిక డివిజన్ ఇంచార్జి చలపతి మరియు అతని బావమరిది అయినటువంటి తనకంటి రామాంజినేయులు అలియాస్ గెండె రామాంజినేయులు ఇద్దరు కలసి తన బినామీ అయినటువంటి ఆమడగూరు మండలానికి చెందిన వ్యక్తి ధ్వారా దినపత్రికను నడుపుతున్నారు. ఆ దినపత్రిక నడిపే వ్యక్తి ధ్వారా చలపతి ఈనాడు దినపత్రిక పేరుతో అక్రమదందాలను వసూల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదే వ్యక్తి ధ్వారా తమ బినామీల పేర్లతో ప్రభుత్వ భూములను చాలా చోట్ల పట్టాలు కూడా చేయించి పెట్టుకున్నట్లు అందరికి తెలిసిన విషయమే అయినా కూడా ఈనాడు దినపత్రిక యాజమాన్యం ఇతని దందాలపై పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోంది అని పాత్రికేయ వృత్తిలో ఉన్నటువంటి అనేకమంది పాత్రికేయులకు తెలిసిన వాస్తవం. దీనిని అంతటిని కూడా ప్రణాళికా బద్దంగా తనకంటి రామాంజినేయులు ఈనాడు దినపత్రిక లో పనిచేస్తున్న సబ్ ఎడిటర్లను, డెస్క్ ఇంచార్జి లను మేనేజర్ లను ను నిత్యం తమ సంపర్కంలో ఉంటూ వార్తలను సేకరించుకుని తమ పత్రికలో ప్రచురించుకోవడమే కాకుండా చలపతి చేతికి మట్టి అంటకుండా చేస్తున్న దందాలను ఈనాడు దినపత్రికకు ఎవరైనా ఫిర్యాదు చేసినాకూడా విషయాన్ని అక్కడికి అక్కడే తొక్కిపెట్టేస్తున్నటువంటి పరిస్థితి ఈనాడు దినపత్రిక యాజమాన్యంలో వుంది అంటే పత్రికా విలువలు ఏ స్థాయికి దిగజారిన పరిస్థితులలో ఈరోజు సమస్త నడుస్తున్నది అని యాజమాన్యం అర్థం చేసుకోవాలి.
కాబట్టి ఈనాడు పత్రికా యాజమాన్యానికి సవినయంగా మేము చేయు విన్నపం ఏమనగా చలపతి సంస్థలో పనిచేస్తూ చేస్తున్నటువంటి దందాలకు సహకరించే వ్యక్తులున్నారు కాబట్టి మరో పత్రికను బినామీ పేరుతోనడిపిస్తున్నాడు. కాబట్టి వీరిని ఈనాడు సమస్త నుండి తొలగించగలరని మనవి.
ధన్యవాదములు. ఇట్లు,
మీ ఈనాడు పత్రిక పాఠకుని గా,
కదిరి నియోజకవర్గం. Was this information helpful? |
Post your Comment