అయ్యా,
మేము ఉమ్మడి అనంతపురము జిల్లా, నంబుల పూలకుంట మండలం నుండి ఈఫిర్యాదు చేస్తున్నాము,
నంబులపూలకుంట మండలానికి సంబంధించిన వార్తను గత సంవత్సరము కాలమునుండి ఈనాడు దినపత్రికలో వార్తను అరుదుగా చూస్తున్నాం. ఈనాడు దినపత్రిక విలేఖరి బోదెమ్ రాజా అధికారులను బెదిరించి భూకబ్జాలు, ఇసుక వ్యాపారము అధికారులనుండి నెల నెలా మామూళ్లు వసూలు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు, వార్తను వ్రాయడంలో విఫలమయ్యారు అనే విషయాన్ని మీదృష్టికి తీసుకు రావడానికి మేము ఈఫిర్యాదు చేస్తున్నాము. తేదీ:[protected] న ఇతర పత్రికలలో వచ్చినటువంటి వార్తను ఈనాడు పత్రికలో ఎందుకు ప్రచురించకలేకపోయారు. ఈ విషయం గురించి ఈనాడు ఆరా తీయాల్సిన బాధ్యత లేదా. ఇతర వ్యక్తుల తప్పు ఒప్పులను ఎత్తి చూపించి పత్రికలో పిచ్చివ్రాతలు వ్రాసే ఈనాడు పాత్రికేయులు బోదెమ్ రాజా చేసినటువంటి భూకబ్జాలను ఏ దినపత్రికలో ప్రచురించాలి. కనీసం ఇతర దినపత్రిక విలేఖరులు వ్రాసినటువంటి వార్తను అయినా చూసి మీ ఈనాడు దినపత్రిక విలేఖరికి కనీసం గడ్డి అయినా పెడతారనే సదుద్దేశం తో ఈఫిర్యాదు చేస్తున్నామని ఈనాడు దినపత్రిక సిబ్బందికి మనవి.
బోదెమ్ రాజా నంబులపూలకుంట మండల ఈనాడు విలేఖరి చరవాణి నంబర్ల: [protected], [protected].
Was this information helpful? |
Post your Comment