Address: | ananthapuram dist ap |
ఈనాడు దినపత్రికా యాజమాన్యం సమాజంలో నిజాయితీగా వార్తలను సేకరించే పత్రికా విలేఖరులను ప్రోచ్చాహించే పత్రిక కాదు కేవలం సిఫారసుతో పత్రిక పేరుతో సమాజంలో అక్రమంగా సొంత వ్యాపారాలు చేసుకొని సొమ్ము చేసుకొనే వ్యక్తులను మాత్రమే పత్రికా విలేఖరులుగా ప్రోచ్చాహిస్తుంది అని అర్థమౌవుతుంది. దీనికి కారణం ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు పత్రికా విలేఖరులు ఉన్నరు అని చెప్పడానికి నేను పూర్తి వివరాలతో మీముందు వివరించే ప్రయత్నం చేస్తాను.
ఇందులో ఒకరు కదిరి నియోజకవర్గ డివిజన్ ఇంచార్జి చలపతిగారు. ఈయనకు ఉన్నటువంటి సిఫారసు వివరాలను మీముందుంచే ప్రయత్నం చేస్తాను చూడండి. గతంలో రామాంజినేయులు అలియాస్ గెండె రామాంజినేయులు ఈయనగారు ఈనాడు దినపత్రికలో బళ్ళారి రీజియన్ కు డెస్క్ ఇంచార్జి గా పనిచేసిన స్వయానా చలపతికి బావమరిది. అందువల్ల గతంలో చలపతికి కదిరి డివిజన్ ఇంచార్జి గా అర్హత లేకపోయినా కూడా రామాంజినేయులు అండ దండతో కదిరి డివిజన్ ఇంచార్జి గా సిఫారసుతో డివిజన్ ఇంఛార్జిగా నియమించబడ్డ వ్యక్తే. అందువల్ల రామాంజినేయులు దారిలోనే ఈయనకూడా పయనిస్తున్నాడు రామాంజినేయులు ఏవిదంగా కోట్లకు పడగలెత్తారో అదే దారిలో చలపతి కూడా పయనిస్తున్నాడు అనిచెప్పడానికి ఒక ఉదాహరణ. దీనిలో భాగంగా చలపతిగారు తన భార్యకు ఒక ప్రభుత్వ విద్యాసంస్థలో కొలువు సంపాదించాడు, అదేవిదంగా అనేక ప్రభుత్వ భూములను ఆక్రమించాడు, ఇక నియోజకవర్గ పరిధిలో ఇసుక దందా, అక్రమ గుట్కా వ్యాపారము, కర్ణాటకనుండి అక్రమంగా మద్యమును సరఫరా చేయించుకొని నియోజకవర్గపరిధిలో అమ్మించడము ఈవిదంగా ఆధ్హారాలు లేని వ్యాపారాలు ఈనాడు పత్రికా విలేఖరి ముసుగులో నడుస్తున్న దందా.
కదిరి నియోజకవర్గంలోని నంబులపూలకుంట మండలానికి చెందిన ఈనాడు దినపత్రిక విలేఖరిని తొలగించి రెండు సంవత్సరాలు కాలం గడుస్తున్నా కూడా పలుమార్లు నియామకానికి జిల్లాయాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా చలపతి, మనోహర్ రెడ్డిలు గతంలో తొలగించబడ్డ బోదెమ్ రాజాలు మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా ఈనాడు మేనేజర్ కలసి పరీక్షకు హాజరైన వ్యక్తి గురించి నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవిదంగా విచారణ సిబ్బందితో ప్రణాళికా బద్దంగా నెగెటివ్ ఫీడ్బ్యాక్ రాపించడమే కాకుండా వీరందురూ కూడా వివిధఫొనె నంబర్లతో దినపత్రికా యాజమాన్యానికి ఫోనెచేసి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడమే కాకుండా దీనిలో భాగంగా బోదెమ్ రాజన్ తిరిగి నంబులపూలకుంట మండలానికి ఈనాడు దినపత్రికా విలేకరిగా నియామకపు ఉత్తర్వును ఈనాడు సంస్థనుండి సంపాదించడానికి చలపతి, మనోహర్ రెడ్డి మరియు జిల్లా మేనేజర్ రాష్ట్రస్థాయి ఈనాడు దినపత్రికా యాజమాన్యంతో భారీస్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయి. దీనికి కారణం మనోహర్ రెడ్డి, బోదెమ్ రాజా మరియు చలపతి కదిరి నియోజకవర్గంలో ఈనాడు సమస్తపేరుతో చేసిన దందాలు బహిర్గతం కాకుండా పరువును కాపాడుకోవడానికి ఒక నిజాయితీగల వ్యక్తి ఈనాడుసంస్థలో విలేకరిగా పిచేసే అర్హతను కాపాడుకోలేని దినపత్రిక ఇటువంటి అవినీతి, అక్రమవసూల్లు, అక్రమభూ దందాలు చేసి వ్యక్తిత్వం లేని వ్యక్తులను పత్రికావిలేఖరులు గా నియమించుకొని ఇష్టా రాజ్యంగా దండుకునే వ్యక్తులకే ఈనాడు సంస్థ పెద్దపీటవేస్తోందని నియోజకవర్గంలోని పాత్రికేయవృత్తిలో వున్నవ్యక్తులకు, రాజకీయనాయకులకు, సామాజిక వేత్తలకు ప్రభుత్వ ఉద్యోగస్తులకే కాకుండా నియోజకవర్గంలో ప్రతిమనిషికీ తెలిసిన వాస్తవం.
కదిరి నియోజకవర్గంలో చాకిరేవు బ్రదర్స్ ఈనాడు సమస్తపేరుతో చేతికి మట్టి అంటకుండా దందాలు చేసి కోట్లకు పడగలు ఎత్తడమే కాకుండా, చలపతి ధర్మపత్ని పతీవ్రత అన్నపూర్ణకు సమగ్రశిక్షలో వేతనం రాలేదని బుక్కపట్నం ఈనాడు దినపత్రిక విలేకరి ప్రవీణ్ ను ప్రతిరోజు సమగ్రశిక్ష కార్యాలయం దగ్గరికి బరాతంలా పంపుతున్నాడు చలపతి. అంటే దీన్నిబట్టి చూస్తే ఈనాడు సంస్థలో పనిచేసే విలేకర్లు, విలేకర్ల భార్యలు ఎంత నీతి నిజాయితీగా విధులు నిర్వర్తించి వేతనాలు పొందుతున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. సమగ్రశిక్షలో పనిచేసే సూపెరిండేంట్ జగదీశ్ మహిళా సిబ్బందిని లైంగికంగా వేధిస్తుంటే వార్త రాయాలి అనే ప్రజ్ఞ ప్రముఖ దినపత్రిక విలేఖరికి లేదు గాని పతివ్రతకు వేతనం రాలేదు అని ప్రతి రోజు సమగ్రశిక్షా కార్యాలయం లో హాజరై వస్తున్నాడీమగోడు. ఎందుకంటే పదిహేనుసంవత్సరాలు ఈనాడు దినపత్రిక విలేకరిగా అనుభవం వున్న వ్యక్తి వార్తను రాసే దమ్ము ఎలాగూ లేదు కనీసం సాటి విలేకరి భార్యకు వేతనం ఇప్పీయ్యడం కోసం జగదీశ్ కాళ్ళు పట్టుకోవడానికి వెళుతున్నాడు లేదా జగదీశ్ చేసే అసాంఘిక కార్యకలాపాలను చూసి తరించి ఆనందపడడానికి ప్రతి రోజు సమగ్రశిక్ష కార్యాలయానికి వెళ్లి హాజరై వస్తున్నాడా ఉమ్మడి అనంతపురం జిల్లా మేనేజర్ కు తెలిసివుండాలి సుమా.
ఇటువంటి పత్రికా విలేఖరులను ప్రోచ్చాహించే ముందు ఆలోచించండి. ఈరోజు అనగా march 13, 14 2024 న వార్తను ఈనాడు పత్రికలో ప్రచురించలేదు అంటే ఈనాడు పత్రిక ఎంతటి దౌర్భాగ్యమైన విలేఖరులను ప్రోత్సహిస్తున్నదో ప్రజలకర్థమౌవుతుంది. ఇటువంటి వార్తను చందా దారులుగా మేము ఈనాడు పత్రికలో చూడలేదు అంటే మేమెంత దౌర్భాగ్యం చేసుకుని ఈనాడు పత్రికను ప్రోచ్చాహిస్తున్నాము అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే
అందుకే ఈనాడు పత్రికా యాజమాన్యానికి చేతులెత్తి దండం పెట్టి విన్నవించుకొనే ఈనాడు పత్రిక పాఠకుల విన్నపాన్ని గౌరవించి చలపతి, రమణా మరియు జిల్లా మేనేజర్ శ్రీనివాసులు నాయుడు ను సమస్త ఉంది తొలగిస్తారా లేదా పత్రిక పరువు, ప్రతిష్టను మార్కెట్లో తాకట్టు పెట్టి పత్రిక పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని వెనుకేసుకొచ్చి వసూళ్లలోనూ, ప్రతిష్టను దిగజార్చే క్రమంలో భాగస్వాములుగా మిగిలిపోవడమా పత్రికా యాజమాన్యానికి చెందినటువంటి విషయం.
ధన్యవాదములు.
Was this information helpful?
Post your Comment